వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!

ఐపీఎల్ 2021 ముందు మెగా ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై డిసెంబ‌ర్‌లో తుది నిర్ణయం తీసుకోనుండగా..

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!
Follow us

|

Updated on: Nov 21, 2020 | 12:22 PM

Chennai Super Kings: ఐపీఎల్ 2021 ముందు మెగా ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై డిసెంబ‌ర్‌లో తుది నిర్ణయం తీసుకోనుండగా.. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు మరో జట్టును కూడా చేర్చబోతున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. దీనితో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

ఐపీఎల్ 14వ సీజన్‌లో తొమ్మిది జట్లు పాల్గొంటాయి కాబట్టి మెగా ఆక్షన్‌‌లో మరోసారి ఫ్రాంచైజీలు కొత్తగా పలువురు క్రికెటర్లను బిడ్డింగ్ ద్వారా దక్కించుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే చాలామంది స్టార్ ప్లేయర్స్‌ను ఆక్షన్‌లోకి రాబోతున్నారు. మరోవైపు తమ స్ట్రెంగ్త్‌ను మరింతగా పెంచుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అగ్రశ్రేణీ ఆటగాళ్లపై గురి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది పేలవ ప్రదర్శన కనబరిచిన కేదార్ జాదవ్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వెన్ బ్రేవో, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, పీయూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కూడా బిడ్డింగ్‌లో మరోసారి కొనుగోలు చేయాలనుకుంటున్నారని సమాచారం.  అలాగే డుప్లెసిస్‌కు కెప్టెన్సీ బాధ్యతను అప్పగించనున్నట్లు టాక్.

Also Read: ఆ ఐదుగురి ప్లేయర్స్‌పై ఆర్సీబీ కన్ను.. వచ్చే ఐపీఎల్‌కు బెంగళూరు జట్టులో సన్‌రైజర్స్ ఆటగాడు.?

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..