
బంగారం మళ్లీ కొండెక్కింది. మహిళలకు షాక్ ఇస్తూ వరుసగా రెండో రోజు పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన మూడు రోజుల్లో సుమారు రూ. 500 మేరకు పెరిగిన స్వచ్చమైన బంగారం ధర.. ప్రస్తుతం రూ. 87,880 దగ్గర కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ. 87,880 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,560గా ఉంది. అటు సిల్వర్ రేట్లు కూడా బంగారం బాట పట్టాయి. గడిచిన రెండు రోజుల్లో రూ. 600 మేరకు పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి రూ. 1,01,100గా ఉంది.
- హైదరాబాద్ – రూ. 80,560
- విజయవాడ – రూ. 80,560
- చెన్నై – రూ. 80,560
- బెంగళూరు – రూ. 80,560
- ఢిల్లీ – రూ. 80,700
- కోల్కతా – రూ. 80,560
- ముంబై – రూ. 80,560
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..