తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని విక్రమసింఘే

తిరుమల: శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న విక్రమ సింఘే దంపతులు ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విక్రమ సింఘేకు శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని విక్రమసింఘే
Follow us

| Edited By:

Updated on: Mar 03, 2019 | 10:01 AM

తిరుమల: శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న విక్రమ సింఘే దంపతులు ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విక్రమ సింఘేకు శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.