ఐఏఎఫ్‌ దాడుల్లో మా చెట్లు కూలిపోయాయి.. భారత్‌పై ఫిర్యాదు చేస్తామంటున్న పాక్

ఇస్లామాబాద్‌: భారత్‌ వైమానిక దళం మిరాజ్ విమానాలతో వేసిన బాంబుల వల్ల పాక్‌ అడవిలో ఉన్న చెట్లు కూలిపోయాయని దీంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగిందని పాకిస్థాన్‌ మంత్రి మాలిక్‌ అమిన్‌ అస్లాం ఆరోపించారు. బాలాకోట్‌లో ఇటీవల భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) జరిపిన వైమానిక దాడుల వల్ల అటవీ సంరక్షణభూమిలో డజన్లకొద్దీ దేవదారు వృక్షాలు కుప్పకూలాయని ఆరోపించారు. అంతే కాకుండా పెద్ద గుంతలు ఎర్పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితిలో భారత్‌పై ఫిర్యాదు కూడా చేస్తామని ఆయన […]

ఐఏఎఫ్‌ దాడుల్లో మా చెట్లు కూలిపోయాయి.. భారత్‌పై ఫిర్యాదు చేస్తామంటున్న పాక్
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 8:23 AM

ఇస్లామాబాద్‌: భారత్‌ వైమానిక దళం మిరాజ్ విమానాలతో వేసిన బాంబుల వల్ల పాక్‌ అడవిలో ఉన్న చెట్లు కూలిపోయాయని దీంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగిందని పాకిస్థాన్‌ మంత్రి మాలిక్‌ అమిన్‌ అస్లాం ఆరోపించారు. బాలాకోట్‌లో ఇటీవల భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) జరిపిన వైమానిక దాడుల వల్ల అటవీ సంరక్షణభూమిలో డజన్లకొద్దీ దేవదారు వృక్షాలు కుప్పకూలాయని ఆరోపించారు. అంతే కాకుండా పెద్ద గుంతలు ఎర్పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితిలో భారత్‌పై ఫిర్యాదు కూడా చేస్తామని ఆయన తెలిపారు. భారత్ దాడి చేసినట్లుగా చెబుతున్న ఆ ప్రాంతాలను పరిశీలించాలంటూ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను పాక్ ఆహ్వానించింది. దీంతో ఇద్దరు రాయిటర్స్‌ రిపోర్టర్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ కొన్ని పెద్ద గుంతలు ఉన్నట్లు గుర్తించారట.. ఇంకా అక్కడ 15 దేవదారు చెట్లు కూలిపోయినట్లు కూడా ఆ పాత్రికేయులకు కనిపించాయట. దీంతో భారత్‌ బాంబులు వేయడం వల్ల తమ అటవీ ప్రాంతం దెబ్బతిందని మంత్రి అస్లాం అంటున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!