నేటితో ముగియనున్న నుమాయిష్ -2019

| Edited By:

Feb 24, 2019 | 7:40 AM

హైదరాబాద్ : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నేటితో ముగియనుంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ ఏడాది 53 రోజుల పాటు సాగింది. గతనెల అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ సారి తొమ్మిది రోజులు అదనంగా నిర్వహించారు.

నేటితో ముగియనున్న నుమాయిష్ -2019
Follow us on

హైదరాబాద్ : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నేటితో ముగియనుంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ ఏడాది 53 రోజుల పాటు సాగింది. గతనెల అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ సారి తొమ్మిది రోజులు అదనంగా నిర్వహించారు.