చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్లో ఫిర్యాదు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ఎస్ఆర్నగర్ పీఎస్లో ఫిర్యాదు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చడంపై టీఆర్ఎస్ నేతల దినేశ్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని దినేశ్ చౌదరి మండిపడ్డారు. తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా దినేశ్ చౌదరి పోలీసులను కోరారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ఎస్ఆర్నగర్ పీఎస్లో ఫిర్యాదు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చడంపై టీఆర్ఎస్ నేతల దినేశ్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని దినేశ్ చౌదరి మండిపడ్డారు. తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా దినేశ్ చౌదరి పోలీసులను కోరారు.