ప్రజలకు అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని నియోజకవర్గంలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని నియోజకవర్గంలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Follow Us
