AP Local Body Elections: ఏపీలో చెదురు మదురు సంఘటనలు మినహా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు.
శ్రీకాకుళం-26.81 శాతం
విజయనగరం-48.08 శాతం
విశాఖ జిల్లా-40.94 శాతం
తూర్పుగోదావరి- 34.51 శాతం
పశ్చిమగోదావరి- 31.6 శాతం
కృష్ణా జిల్లా- 35.81 శాతం
గుంటూరు జిల్లా- 45 శాతం
ప్రకాశం జిల్లా- 34.14 శాతం
నెల్లూరు జిల్లా- 36.3 శాతం
చిత్తూరు జిల్లా- 33.50 శాతం
కర్నూలు జిల్లా- 46.96 శాతం
అనంతపురం జిల్లా- 41.29 శాతం
వైఎస్సార్ జిల్లా- 35.17 శాతం
Sundar Pichai FIR: ఆశ్చర్యం ! గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై యూపీ పోలీసుల కేసు, తొలగించిన ఖాకీలు