కృష్ణా జిల్లాలో జగన్.. మిగిలిన జిల్లాల్లో ఎవరెవరంటే..!

| Edited By:

Aug 13, 2019 | 10:05 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న కృష్ణా జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జెండా వందనం చేయనున్నారు. ఇక ఒక్కో జిల్లాల్లో ఒక్కో మంత్రి జెండా వందన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎవరెవరు ఎక్కడ పాల్గొననున్నారంటే..! శ్రీకాకుళం : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి విశాఖపట్టణం: మంత్రి మోపిదేవి వెంకట రమణ తూర్పు గోదావరి: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పశ్చిమ గోదావరి: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ […]

కృష్ణా జిల్లాలో జగన్.. మిగిలిన జిల్లాల్లో ఎవరెవరంటే..!
Follow us on

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న కృష్ణా జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జెండా వందనం చేయనున్నారు. ఇక ఒక్కో జిల్లాల్లో ఒక్కో మంత్రి జెండా వందన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎవరెవరు ఎక్కడ పాల్గొననున్నారంటే..!

శ్రీకాకుళం : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
విశాఖపట్టణం: మంత్రి మోపిదేవి వెంకట రమణ
తూర్పు గోదావరి: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
పశ్చిమ గోదావరి: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
గుంటూరు: మంత్రి పేర్ని నాని
ప్రకాశం: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు: హోం మంత్రి సుచరిత
కర్నూల్: మంత్రి బొత్స సత్యనారాయణ
కడప: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా
అనంతపురం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.