కాబూల్‌లో బాంబు పేలుడు.. 95మందికి గాయాలు

| Edited By: Pardhasaradhi Peri

Aug 07, 2019 | 1:04 PM

ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు సంభవించింది. పోలీస్‌లే లక్ష్యంగా కాబూల్‌లోని హెడ్‌క్వార్టర్స్ వద్ద జరిగిన పేలుడులో 95మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో సాధారణ పౌరులే ఎక్కువగా ఉన్నారని అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన అధికారి నశ్రత్ రహీమి తెలిపారు. కాగా ఈ దాడికి బాధ్యులం తామేనని తాలిబన్లు ప్రకటించారు.

కాబూల్‌లో బాంబు పేలుడు.. 95మందికి గాయాలు
Follow us on

ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు సంభవించింది. పోలీస్‌లే లక్ష్యంగా కాబూల్‌లోని హెడ్‌క్వార్టర్స్ వద్ద జరిగిన పేలుడులో 95మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో సాధారణ పౌరులే ఎక్కువగా ఉన్నారని అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన అధికారి నశ్రత్ రహీమి తెలిపారు. కాగా ఈ దాడికి బాధ్యులం తామేనని తాలిబన్లు ప్రకటించారు.