అవి పికాసో చిత్రరాజాలు .. అందుకే రూ. 817 కోట్లు పలికాయి.. వీడియో

|

Oct 31, 2021 | 9:36 AM

ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన 5 చిత్రాలు, రెండు సిరామిక్‌ వస్తువులకు 109 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 817 కోట్ల ధర పలికింది. ఈ చిత్రాలు 20 ఏళ్లుగా ఓ హోటల్‌ గదిలో ఉన్నాయి.

ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన 5 చిత్రాలు, రెండు సిరామిక్‌ వస్తువులకు 109 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 817 కోట్ల ధర పలికింది. ఈ చిత్రాలు 20 ఏళ్లుగా ఓ హోటల్‌ గదిలో ఉన్నాయి. అక్టోబర్‌ 25 పికాసో 140వ జయంతి సందర్భంగా లాస్‌వేగాస్‌లోని బెల్లాజియో హోటల్‌లో సౌత్‌బే ఆక్షన్‌ సంస్థ ఈ వేలం నిర్వహించింది. మొత్తం ఐదు చిత్రాలను ఈ వేలంలో విక్రయించారు. ఈ హోటల్లో మరో 12 పికాసో చిత్రాలు కూడా ఉన్నాయి. 1938లో వేసిన ‘వుమెన్‌ ఇన్‌ ఏ రెడ్‌-ఆరెంజ్‌ ’చిత్రానికి 40.5 మిలియన్‌ డాలర్ల ధర పలికింది. వాస్తవానికి అంచనావేసిన దాని కంటే 10 మిలియన్‌ డాలర్లు అదనపు ధర లభించింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Harihara Veeramallu: హరి హర వీరమల్లు సినిమాలో అకీరా..? వీడియో

అద్భుతం నక్షత్రాల జననం.. ఫొటో తీసిన నాసా.. వీడియో

లోయర్ బెర్త్ టికెట్ కన్ఫమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి.. వీడియో

Follow us on