ఆపరేషన్ సింధూర్ పై అగ్రదేశాల రియాక్షన్ ఏంటో తెలుసా? వీడియో

Updated on: May 10, 2025 | 10:06 PM

ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. బహల్గాం ఘటనకు ప్రతీకార చర్య చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1 గంట 44 నిమిషాలకు ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పై మిత్రదేశాలకు భారత్ సమాచారం ఇచ్చింది. అమెరికా, యూకే, రష్యా, సౌదీ, యూఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడారు ఉన్నతాధికారులు. టెర్రర్ క్యాంపులపై దాడికి కారణాలను వివరించింది భారత్.