శిల్పారామంలో సుందరీమణులు సందడి వీడియో
మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనతో హైదరాబాద్ శిల్పారామం సందడిగా మారింది. శిల్పారామానికి చేరుకున్న ప్రపంచ అందగత్తెలకు పర్యాటక శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనాల్లో శిల్పారామంలో చక్కర్లు కొట్టారు. శిల్పారామంలోని స్టాల్స్ ను సందర్శించి వివిధ రకాల ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.
బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఇక మిస్ వరల్డ్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. టీ హబ్ లో నిర్వహించిన హెడ్ టు హెడ్ చాలెంజ్ లో నాలుగు ఖండాల నుంచి 24 మంది విజేతలుగా నిలిచారు. టాప్ 24 లో మిస్ ఇండియా నందిని గుప్తా చోటు దక్కించుకున్నారు. అమెరికన్, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఏషియా, ఓషియానియా ఖండాల వారిగా తదుపరి రౌండ్లకు విజేతలను ఎంపిక చేయనున్నారు. ఖండాల వారిగా టాప్ లో నిలిచిన వాళ్లకు మే 31న జరిగే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలో చోటు దక్కనుంది.
వైరల్ వీడియోలు

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో
Latest Videos