దాహంతో అల్లాడిన శునకం.. ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే !!
మనుషులకు దాహం వేస్తే ఎవరినైనా అడిగి నీళ్లు తాగుతాం.. లేదంటే వాటర్ బాటిల్ కొని తాగుతాం. మరి రోడ్డుపైన తిరిగే మూగజీవాలకు దాహం వేస్తే..ఎవరైనా మానవత్వంతో నీళ్లు ఏర్పాటు చేస్తే తాగుతాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఓ వీధి శునకం బాగా దాహం వేసి ఓ కుళాయి పైపు నుంచి కారుతున్న నీళ్లను తాగుతోంది. పాపం ట్యాప్ విప్పడానికి దానికి రాకపోవడంతో నానా అవస్థలు పడుతోంది.
మనుషులకు దాహం వేస్తే ఎవరినైనా అడిగి నీళ్లు తాగుతాం.. లేదంటే వాటర్ బాటిల్ కొని తాగుతాం. మరి రోడ్డుపైన తిరిగే మూగజీవాలకు దాహం వేస్తే..ఎవరైనా మానవత్వంతో నీళ్లు ఏర్పాటు చేస్తే తాగుతాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఓ వీధి శునకం బాగా దాహం వేసి ఓ కుళాయి పైపు నుంచి కారుతున్న నీళ్లను తాగుతోంది. పాపం ట్యాప్ విప్పడానికి దానికి రాకపోవడంతో నానా అవస్థలు పడుతోంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ మహిళ ఈ శునకం అవస్థను చూసి జాలిపడింది. వెంటనే ట్యాప్ విప్పి వెళ్లిపోయింది. మొదట ఆ శునకం భయపడింది. తర్వాత మహిళ వెళ్లిపోగానే ట్యాప్ దగ్గర నీళ్లు తాగి తన దాహం తీర్చుకుంది. అక్కడే ఉంటే ఆ కుక్క నీళ్లు తాగడంలేదని మహిళ ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటన అంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహుబలి మిక్సర్ గ్రైండర్.. ఇదే దీని స్పెషల్
భయ్యా ఇదేం పని ?? మెట్రో లేడీస్ కోచ్లోకి యువకుడు
ఈ స్మార్ట్ రింగ్ ఆడవాళ్లకు ప్రత్యేకం !! ఆగస్ట్ 28 నుంచి కొనుగోళ్లకు అవకాశం
ఆమె ముఖాన్ని సగానికి కట్ చేసి, 90 డిగ్రీల్లో తిప్పి
స్టూడెంట్పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

