కొడుకు కాలేజీ ఫీజు కోసం తల్లి ప్రాణ త్యాగం !! ఏం జరిగిందంటే ??
పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే క్రమంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టడం కోసం ప్రాణత్యాగం చేసింది. సేలం జిల్లాకు చెందిన పాపాతి అనే 45 ఏళ్ల మహిళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య
పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే క్రమంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టడం కోసం ప్రాణత్యాగం చేసింది. సేలం జిల్లాకు చెందిన పాపాతి అనే 45 ఏళ్ల మహిళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్తనుంచి విడిపోయి తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. కష్టపడి కొడుకును చదివిస్తోంది.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

