కొడుకు కాలేజీ ఫీజు కోసం తల్లి ప్రాణ త్యాగం !! ఏం జరిగిందంటే ??
పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే క్రమంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టడం కోసం ప్రాణత్యాగం చేసింది. సేలం జిల్లాకు చెందిన పాపాతి అనే 45 ఏళ్ల మహిళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య
పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే క్రమంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టడం కోసం ప్రాణత్యాగం చేసింది. సేలం జిల్లాకు చెందిన పాపాతి అనే 45 ఏళ్ల మహిళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్తనుంచి విడిపోయి తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. కష్టపడి కొడుకును చదివిస్తోంది.
Follow Us
వైరల్ వీడియోలు
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

