AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్

ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్

Phani CH
|

Updated on: Mar 23, 2024 | 7:30 PM

Share

ముంబైలో అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి 43 ఏళ్ల మహిళా డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాయడంతో అతడు భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాం కోసం గాలిస్తున్నారు. అటల్ సేతు బిడ్జిని ముంబైలో కొత్తగా నిర్మించారు. కింజల్ కాంతిలాల్ షా వృత్తి రీత్యా వైద్యురాలు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోందని పోలీసులు పేర్కొన్నారు.

ముంబైలో అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి 43 ఏళ్ల మహిళా డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాయడంతో అతడు భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాం కోసం గాలిస్తున్నారు. అటల్ సేతు బిడ్జిని ముంబైలో కొత్తగా నిర్మించారు. కింజల్ కాంతిలాల్ షా వృత్తి రీత్యా వైద్యురాలు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోందని పోలీసులు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి భరించలేకనే ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముంబైలోని పరేల్ ప్రాంతంలోని ఇంటి వద్ద తాజాగా ఆమె ట్యాక్సీ ఎక్కి అటల్ సేతు బ్రిడ్జి పై కొంత దూరం వెళ్లాక టాక్సీని ఆపమని ఆమె డ్రైవర్‌ను కోరింది. కానీ అతడు ఆపేందుకు నిరాకరించాడు. ఆమె పట్టుబట్టడంతో వాహనాన్ని ఆపాడు. ఆమె కారులో నుంచి దిగిన వెంటనే వంతెనపై నుంచి దూకేసింది. అనంతరం డ్రైవర్ నవీ ముంబై పోలీసులకు సమాచారం అందించాడు, వారు కోస్టల్ పోలీసులు, స్థానిక గ్రామస్తుల సహాయంతో ఆమె జాడ కోసం ఆపరేషన్ ప్రారంభించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక..

మనిషి పెద్ద పేగులో హ్యాపీగా బతికేసిన చేప !! పరీక్ష చేసి చూసిన డాక్టర్లు షాక్‌

ముఖేష్‌ అంబానీని పెళ్లి చేసుకోడానికి నీత పెట్టిన కండిషన్‌ ఏంటో తెలుసా ??

కుక్క చనిపోయిందని.. 5రోజులు తిండి మానేసిన యజమాని

అబ్బాయిలూ.. ఇలా చేశారంటే.. అమ్మాయిలు మీ వెంట క్యూ కడతారు