కుక్క చనిపోయిందని.. 5రోజులు తిండి మానేసిన యజమాని
విశ్వాసంలో శునకానికి మించి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల్లా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. తాజాగా ఓ కుటుంబం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం చనిపోవడంతో తల్లడిల్లిపోయారు.
విశ్వాసంలో శునకానికి మించి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల్లా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. తాజాగా ఓ కుటుంబం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం చనిపోవడంతో తల్లడిల్లిపోయారు. అంతేనా, మనుషులు చనిపోతే ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో అదే విధంగా సంప్రదాయబద్ధంగా చివరి కర్మలు నిర్వహించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గోకవరం మండలం పెంటపల్లి లో పెనుగుల రవీంద్ర,బేబీ దంపతులకు నూతన్ అనే కుమారుడు ఉన్నాడు. వీరు గత ఆరేళ్లుగా హచ్ కుక్కను పెంచుకుంటున్నారు. దానిక భీమ్ అని పేరుకూడా పెట్టుకున్నారు. రవీంద్ర దంపతులు ఈ శునకాన్ని తమ రెండవ సంతానంగా భావించి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇక వారి కుమారుడు నూతన్ అయితే ఈ శునకంపై విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబ్బాయిలూ.. ఇలా చేశారంటే.. అమ్మాయిలు మీ వెంట క్యూ కడతారు
మాస్కోలో ఉగ్రదాడి గురించి.. అమెరికా ముందే వార్నింగ్ ఇచ్చిందా ??
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

