కుక్క చనిపోయిందని.. 5రోజులు తిండి మానేసిన యజమాని

విశ్వాసంలో శునకానికి మించి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల్లా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. తాజాగా ఓ కుటుంబం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం చనిపోవడంతో తల్లడిల్లిపోయారు.

కుక్క చనిపోయిందని.. 5రోజులు తిండి మానేసిన యజమాని

|

Updated on: Mar 23, 2024 | 7:24 PM

విశ్వాసంలో శునకానికి మించి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల్లా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. తాజాగా ఓ కుటుంబం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం చనిపోవడంతో తల్లడిల్లిపోయారు. అంతేనా, మనుషులు చనిపోతే ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో అదే విధంగా సంప్రదాయబద్ధంగా చివరి కర్మలు నిర్వహించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గోకవరం మండలం పెంటపల్లి లో పెనుగుల రవీంద్ర,బేబీ దంపతులకు నూతన్‌ అనే కుమారుడు ఉన్నాడు. వీరు గత ఆరేళ్లుగా హచ్‌ కుక్కను పెంచుకుంటున్నారు. దానిక భీమ్ అని పేరుకూడా పెట్టుకున్నారు. రవీంద్ర దంపతులు ఈ శునకాన్ని తమ రెండవ సంతానంగా భావించి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇక వారి కుమారుడు నూతన్‌ అయితే ఈ శునకంపై విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అబ్బాయిలూ.. ఇలా చేశారంటే.. అమ్మాయిలు మీ వెంట క్యూ కడతారు

మాస్కోలో ఉగ్రదాడి గురించి.. అమెరికా ముందే వార్నింగ్ ఇచ్చిందా ??

Follow us