పొలం గట్టుపై కూర్చుని ఆహారం తింటున్న బాలుడు !! ఈ చిన్నారి మంచి మనసుకు నెటిజన్లు ఫిదా

|

Dec 10, 2022 | 9:44 AM

ఒక చిన్నబాలుడు తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లినట్టున్నాడు. అక్కడ పొలం గట్టుమీద కూర్చుని ఆ చిన్నారి ఒక గిన్నెలో ఆహారం పట్టుకొని తింటున్నాడు.

ఒక చిన్నబాలుడు తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లినట్టున్నాడు. అక్కడ పొలం గట్టుమీద కూర్చుని ఆ చిన్నారి ఒక గిన్నెలో ఆహారం పట్టుకొని తింటున్నాడు. ఇంతలో ఆ బాలుడి వద్దకు నాలుగు పక్షులు వచ్చి వాలాయి. అతను తింటుంటూ చూస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆ బాలుడు వాటి ఆకలిని, ఆసక్తిని గ్రహించి తన ఆహారాన్ని వాటికి స్వయంగా తినిపించాడు. ఒక సన్నని స్టిక్‌తో ఆ చిన్నారి తన చిట్టి చేతులో ఆ పక్షులకు ఆహారం పెడుతుంటే అవి ఎంతో ఆరాటంగా తింటున్నాయి. ఈ క్యూట్‌ వీడియోను ఐఏఎస్ అధికారి సోనాల్ గోయెల్ షేర్ చేశారు. ఈ చిన్న పిల్లవాడి సానుభూతి, కరుణ, దయ స్పూర్తిదాయం అంటూ క్యాప్షన్‌ జోడించారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను 30 వేలమందికి పైగా వీక్షించారు. వందల్లో లైక్‌ చేస్తున్నారు. చిన్నారి దయా హృదయానికి ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అన్న కోసం అమ్మతోనే గొడవపడిన చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

మందు కోసం ‘మగువ’ ఆరాటం.. ఏం చేసిందో చూడండి !!

ఏంటి బాసూ.. గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యావా ఏంటి ??

Dutee Chand: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న అథ్లెట్‌ ద్యుతీచంద్‌ !!

సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!

 

Follow us on