సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!
మధ్యప్రదేశ్ , కట్నీ ప్రాంతంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ భక్తుడు సాయిబాబా దర్శనం కోసం ఆలయానికి వెళ్లాడు. అక్కడ అందరితో కలిసి క్యూలో వెళ్లి బాబాను దర్శించుకున్నాడు.
మధ్యప్రదేశ్ , కట్నీ ప్రాంతంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ భక్తుడు సాయిబాబా దర్శనం కోసం ఆలయానికి వెళ్లాడు. అక్కడ అందరితో కలిసి క్యూలో వెళ్లి బాబాను దర్శించుకున్నాడు. అనంతరం సాయిబాబా ముందు పాదాలకు మొక్కుతున్నాడు. అంతే అతను మళ్లీ పైకి లేవలేదు. ఎప్పటికీ అతను అక్కడినుంచి కదలకపోవడంతో మిగతా భక్తులు దణ్ణం పెట్టుకుంటున్నాడు అనుకొని అలా చూస్తూ ఉన్నారు. అయితే ఆలయ సిబ్బంది ఒకరు వచ్చి అతన్ని మిగతా భక్తులకు అవకాశం ఇవ్వాలని చెప్పి అతన్ని తట్టి లేపారు. అయితే అతను లేవకపోవడంతో అనుమానం వచ్చి, పరిశీలించగా అందరూ షాకయ్యారు. ఆ భక్తుడు దర్శనం అనంతరం బాబా పాదాలకు మొక్కుతుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస వదిలాడు.. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్లాస్రూంలో డాన్స్ అదరగొట్టిన టీచర్.. మండిపడుతున్న నెటిజన్లు
శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!
బైక్పై వెళ్తూ స్టంట్ చేయబోయిన యువకుడు !! బైక్ అదుపుతప్పడంలో ??
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

