AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!

శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!

Phani CH
|

Updated on: Dec 10, 2022 | 9:19 AM

Share

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అద్భుతం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ శివాలయంలో మిరాకిల్ చోటు చేసుకుంది. ఆలయంలో మూడు నేత్రాలు ప్రత్యక్షమయ్యాయి.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అద్భుతం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ శివాలయంలో మిరాకిల్ చోటు చేసుకుంది. ఆలయంలో మూడు నేత్రాలు ప్రత్యక్షమయ్యాయి. దాంతో భక్తులు ఆ వెండి నేత్రాలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుడి మహిమ అంటూ భక్తిపారవశ్యంతో ఆ నేత్రాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో శ్రీభ్రమరాంబ సహిత నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. డిసెంబరు 3న రాత్రి ఆలయంలో నిద్రిస్తున్న అయ్యప్ప స్వాములకు మూడు వెండి నేత్రాలు కనిపించాయి. స్థానికుడైన హుస్సేన్ అనే యువకుడికి 14 రోజులుగా ఈ వెండి నేత్రాలు దేవాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వెనుక ఉన్నట్టు కలలో కనిపించేవట. ఇదే విషయాన్ని ఆలయంలో నిద్రిస్తున్న అయ్యప్ప స్వాములకు తెలిపాడు హుస్సేన్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైక్‌పై వెళ్తూ స్టంట్‌ చేయబోయిన యువకుడు !! బైక్‌ అదుపుతప్పడంలో ??

త‌న‌ను కాపాడిన యువకులకు లంచ్‌ ఆఫర్‌ చేసిన యూట్యూబ‌ర్.. ఇద్దరు భార‌తీయ హీరోల‌ను క‌లుసుకున్నా అంటూ ట్వీట్‌

వరుడితో యువకుడు సెల్ఫీ.. చివరికి ఊహించని ట్విస్ట్‌ !!

Published on: Dec 10, 2022 09:19 AM