Digital TOP 9 NEWS: ప్రసవం మధ్యలోనే ఆపి వెళ్లిపోయిన డాక్టర్ | క‌న్యత్వ ప‌రీక్షకు డిమాండ్‌

|

Nov 21, 2022 | 7:12 PM

దాదాపు 7,80,000 ఏళ్ల క్రితం మానవుడు తొలిసారి ఆహారాన్ని వండుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని గెషర్‌ బెనోట్‌ యాకోవ్‌ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం బయటపడింది.

దాదాపు 7,80,000 ఏళ్ల క్రితం మానవుడు తొలిసారి ఆహారాన్ని వండుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని గెషర్‌ బెనోట్‌ యాకోవ్‌ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం బయటపడింది. బీహార్‌లో ఓ పెళ్ళి కూతురు తల్లితండ్రులు అప్పగింత‌ల వేళ.. త‌మ కూతురికి ఎలాంటి ఇబ్బందులు పెట్టమ‌ని పేప‌ర్ మీద రాసివ్వండని వియ్యంకుల వారిని అడిగారు. దీంతో కోపం వచ్చిన అల్లుడు వ‌ధువుకు క‌న్యత్వ ప‌రీక్ష చేయించమని డిమాండ్ చేశాడు. హెయిర్‌ కటింగ్‌ కోసం సెలూన్‌కి ఓ వ్యక్తి వెళ్లాడు. హెయిర్‌ కట్‌ చేసేందుకు నీళ్లు స్ప్రే చేసాడు బార్బర్‌. దీంతో ఫ్రస్టేషన్‌తో బార్బర్‌ను కొట్టాడు కస్టమర్‌. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

Follow us on