నీటి కోసం బోరు తవ్వితే.. నిప్పు ఎగసిపడింది

|

Jul 24, 2023 | 9:19 AM

కోనసీమ జిల్లాలో గ్యాస్‌ లీక్‌ మరోసారి కలకలం రేసింది. చెరువు వద్ద బోరులోంచి అగ్నికీలలు ఎగసిపడినాయి. రాజోలు మండలం శివకోడుమట్లలోని గుడిమల్లంక గ్రామానికి చెందిన గోపరాజు అనే వ్యక్తి ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. జూలై 15 ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్‌

కోనసీమ జిల్లాలో గ్యాస్‌ లీక్‌ మరోసారి కలకలం రేసింది. చెరువు వద్ద బోరులోంచి అగ్నికీలలు ఎగసిపడినాయి. రాజోలు మండలం శివకోడుమట్లలోని గుడిమల్లంక గ్రామానికి చెందిన గోపరాజు అనే వ్యక్తి ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. జూలై 15 ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్‌ ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kalki 2898 AD: మళ్లీ మనోడే నెంబర్ 1.. అట్లుంటది ప్రభాస్‌తోని

Bro Trailer: దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్ వింటేజ్‌ పవన్‌ ఈజ్‌ బ్యాక్

Prabhas: కాలి నొప్పితో.. నడవలేకపోతున్న ప్రభాస్‌

Baby: టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన బేబీ 50కోట్లకు పైగా వసూళ్లు…

Bhagavanth Kesari: మొదలైన బాలయ్య సింహ గర్జన..

Follow us on