తనను రక్షించి చనిపోయిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన శునకం.. ఏం చేసిందంటే ??
మనుషులే.. కన్నవారు చనిపోతేనే దూరప్రాంతాల్లో ఉన్నాము రాలేమంటూ ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ శునకం తనకారణంగా మరణించిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆ వ్యక్తి తల్లిని ఓదార్చిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా ఆసక్తికర చర్చకు తెరులేపింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే బంధువులు, సన్నిహితులు వారి ఇంటికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించడాన్ని చూస్తుంటాం.
మనుషులే.. కన్నవారు చనిపోతేనే దూరప్రాంతాల్లో ఉన్నాము రాలేమంటూ ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ శునకం తనకారణంగా మరణించిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆ వ్యక్తి తల్లిని ఓదార్చిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా ఆసక్తికర చర్చకు తెరులేపింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే బంధువులు, సన్నిహితులు వారి ఇంటికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించడాన్ని చూస్తుంటాం. ఇటీవలే హొన్నాళి తాలూకా క్యానికెరె గ్రామానికి చెందిన తిప్పేష్ అనే 21 ఏళ్ల యువకుడు తన బైక్పైన అనవేరి గ్రామానికివెళ్తున్నాడు. ఈ క్రమంలో అతని బైక్కి ఓ శునకం అడ్డు వచ్చింది. దానిని తప్పించే క్రమంలో తిప్పేష్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ameen Peer Dargah: ఉరుసు ఉత్సవాలకు సిద్ధమైన అమీన్ పీర్ దర్గా..
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం !! భారీ నుంచి అతి భారీ వర్షాలు
Daily Horoscope: ఆ రాశి వారికి పూర్తిగా దైవబలం..వారి మాటకు తిరుగుండదు
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

