రక్తపింజర పామును మింగేసిన నాగుపాము !! వైజాగ్‌లో హడలెత్తించిన ఘటన

Updated on: Jun 22, 2022 | 9:02 AM

విశాఖపట్నం సింథియా ప్రాంతంలో తాజాగా పాములు ఎక్కువగా జనావాసాల మధ్య వస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున సింథియా జంక్షన్‌ దగ్గరున్న నేవల్‌ క్వార్టర్స్‌ వద్ద 7 అడుగుల నాగుపాము స్థానికులను హడలెత్తించింది.

విశాఖపట్నం సింథియా ప్రాంతంలో తాజాగా పాములు ఎక్కువగా జనావాసాల మధ్య వస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున సింథియా జంక్షన్‌ దగ్గరున్న నేవల్‌ క్వార్టర్స్‌ వద్ద 7 అడుగుల నాగుపాము స్థానికులను హడలెత్తించింది. రక్తపింజర పామును అమాంతం మింగేసి, తరువాత జీర్ణించుకోలేక బయటకు విడిచిపెట్టింది. స్థానికులు వెంటనే పాములు పట్టే నేర్పరి నాగరాజుకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో నాగరాజు అక్కడికి చేరుకుని నాగుపాము ఎంతో చాకచక్యంతో పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాడు యాంకర్‌గా.. నేడు రోడ్లపై స్నాక్స్‌ అమ్ముకుంటూ !!

కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??

కారులో వెళ్తున్న వ్యక్తి !! సడన్‌గా ఎలుగుబంటి ఎదురై.. ??

Published on: Jun 22, 2022 09:02 AM
Loading...
Unable to load recommendations.
Follow Us