జెయింట్ వీల్లో చిక్కుకుపోయిన 50 మంది.. తరువాత ఏమైందంటే ??
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో నిర్వహించిన నవరాత్రి మేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. మేళాలో ఏర్పాటుచేసిన ఓ జెయింట్ వీల్ లో 50మంది చిక్కుకుపోయారు. నగరంలోని నరేలా ప్రాంతంలో అక్టోబర్ 18న నవరాత్రి వేడుల్లో భాగంగా ఏర్పాటుచేసిన మేళాలో జెయింట్ వీల్, ఇంకా కొన్ని వినోదభరిత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొందరు జెయింట్ వీల్ ఎక్కి తిరుగుతున్న సమయంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి సడెన్గా ఆగిపోయింది.
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో నిర్వహించిన నవరాత్రి మేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. మేళాలో ఏర్పాటుచేసిన ఓ జెయింట్ వీల్ లో 50మంది చిక్కుకుపోయారు. నగరంలోని నరేలా ప్రాంతంలో అక్టోబర్ 18న నవరాత్రి వేడుల్లో భాగంగా ఏర్పాటుచేసిన మేళాలో జెయింట్ వీల్, ఇంకా కొన్ని వినోదభరిత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొందరు జెయింట్ వీల్ ఎక్కి తిరుగుతున్న సమయంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి సడెన్గా ఆగిపోయింది. జెయింట్ వీల్పై ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్షించాలంటూ కేకలు పెట్టారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జెయింట్ వీల్పై దాదాపు 50 మంది వరకూ చిక్కుకున్నారు. అందరూ గాల్లో వేలాడుతూ ఉండిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమిదలో ఒత్తిలా వెలుగుతున్న పచ్చని ఆకు.. చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు
వీళ్లు మనుషులేనా? కుక్కను గేట్కు వేలాడదీసిన డాగ్ ట్రైనర్స్
స్కిప్పింగ్ ఇలా కూడా ఆడతారా.. అదరగొట్టిందిగా !!
నా జీతం రూ. 18,500 మాత్రమే… ఓ తల్లి ఆవేదన
ఫుట్పాత్పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా
అంగన్వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్
22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి మృతి.. కారణం ఇదే
గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకుల

