బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..

|

Jun 13, 2023 | 8:52 PM

పిల్లలు తల్లిదండ్రులను వద్దనుకున్నా, తల్లిదండ్రులు పిల్లలను వదులుకోలేరు. కన్న బిడ్డలకోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. మధ్యప్రదేశ్ రాజ్ గర్ జిల్లాలో ఉదంఖేడి గ్రామంలో లిబియా బాయి అనే వృద్దురాలు నివసిస్తోంది. ఆమె వికలాంగురాలు. ఈమెకు కన్న కూతురు తప్ప నా అనేవాళ్లు ఎవరూ లేరు.

పిల్లలు తల్లిదండ్రులను వద్దనుకున్నా, తల్లిదండ్రులు పిల్లలను వదులుకోలేరు. కన్న బిడ్డలకోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. మధ్యప్రదేశ్ రాజ్ గర్ జిల్లాలో ఉదంఖేడి గ్రామంలో లిబియా బాయి అనే వృద్దురాలు నివసిస్తోంది. ఆమె వికలాంగురాలు. ఈమెకు కన్న కూతురు తప్ప నా అనేవాళ్లు ఎవరూ లేరు. కూతురు మధ్యప్రదేశ్ లోనే గుణ జిల్లాలోని పచోర్ లో నివసిస్తోంది. బామ్మ తన కూతురును చూసి చాలా కాలమైంది. దీంతో కూతురును చూడటానికి వెళ్ళాలనుకుంది. కానీ ఆమె దగ్గర బస్ ఛార్జీలకు కూడా డబ్బు లేదు . ఎంతో మంది బస్ డ్రైవర్లకు తన గోడు చెప్పుకున్నా ఎవరూ ఆమె గోడు వినిపించుకోలేదు. దాంతో ఆ బామ్మ తనదగ్గరున్న ట్రై సైకిల్ లోనే కూతురు దగ్గరకు బయలుదేరింది. తనున్న ప్రాంతానికి, కూతురున్న గ్రామానికి మధ్య 170కిలోమీటర్ల దూరం. అయినా కూతురిపై ప్రేమ ముందు అదేమంత పెద్దగా అనిపించలేదు. తన మూడుచక్రాల బండే తనకు బోలెండంత ఆసరా అనుకుని దాంతోనే ప్రయాణం మొదలుపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8రోజులు ప్రయాణం చేసింది. ఆమె రాజ్ పచోర్-బియోరా మధ్య రహదారిలో ప్రయాణం చేస్తూ పలువురి కంట పడింది. తన కుడిచేత్తో ట్రైసైకిల్ ను లాగుతూ, ఎడమ చేత్తో తన సైకిల్ ముందు చక్రాన్ని ముందుకు తోస్తూ మెల్లిగా నడుస్తూ వెళ్తోంది. ఇంతలో ఓవ్యక్తి ఆ బామ్మ అవస్తను చూసి ఎక్కడికెళ్తున్నావని అడిగాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. ఎందుకో తెలుసా ??

Janasena: తెలంగాణలోనూ జనసేన పోటీ.. లక్ష్యమదేన ??

బీచ్‌లో వేలాది చేపలు మృతి.. రీజన్ తెలిస్తే షాక్ !!

నమ్మి దేశం దాటి వస్తే..రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయబోయాడు

వరుసగా రాజీనామా చేస్తున్న టీసీఎస్ మహిళా ఉద్యోగులు.. ఎందుకంటే ??

 

Follow us on