నమ్మి దేశం దాటి వస్తే..రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయబోయాడు
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడి మాటలు నమ్మి భారత్కు వచ్చారు ఉజ్బెకిస్థాన్కు చెందిన అక్కాచెల్లెళ్లు. వారిని వ్యభిచార గృహంలోకి దింపాలని ఆ యువకుడు ప్రయత్నిస్తుండగా.. బాధిత యువతులు బిహార్ పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం జైలులో ఉన్న వారి కోసం ఆ యువతుల అక్క..
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడి మాటలు నమ్మి భారత్కు వచ్చారు ఉజ్బెకిస్థాన్కు చెందిన అక్కాచెల్లెళ్లు. వారిని వ్యభిచార గృహంలోకి దింపాలని ఆ యువకుడు ప్రయత్నిస్తుండగా.. బాధిత యువతులు బిహార్ పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం జైలులో ఉన్న వారి కోసం ఆ యువతుల అక్క.. 3,000 కిలోమీటర్లు ప్రయాణించి ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్కు వచ్చింది. ఎలాగైనా వారిని తన వెంట పంపించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ భారతీయ యువకుడి మాటలు నమ్మి.. ఉజ్బెకిస్థాన్కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు భారత్కు వచ్చారు. వీసా లేకుండా నేపాల్ గుండా అక్రమంగా భారత్లోకి ప్రవేశించారు. అనంతరం బిహార్లో ఆ యువకుడిని కలుసుకున్నారు. ప్రణాళిక ప్రకారమే ఉజ్బెకిస్థాన్ యువతులను భారత్కు రప్పించిన ఆ వ్యక్తి.. వారిని వ్యభిచారంలోకి దించాలని చూశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుసగా రాజీనామా చేస్తున్న టీసీఎస్ మహిళా ఉద్యోగులు.. ఎందుకంటే ??
TOP 9 ET News: ‘ప్రేమలో ఉన్నా..’ ఒప్పేసుకున్న తమన్నా| అక్షరాలా రూ. 486కోట్లు ఇది ఏ హీరో వల్ల కాదు
Digital TOP 9 NEWS: గుజరాత్కు పెద్ద గండం | దేశంలోనే పెద్ద ఆస్పత్రి ఇక్కడే
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

