మృతదేహాన్ని పడేసేందుకు క్యాబ్ బుక్ చేశారు.. తర్వాత ఏం జరిగిందంటే ??
ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య చేశారు. తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి ఎక్కడైనా పడేసేందుకు ఒక క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు.
ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య చేశారు. తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి ఎక్కడైనా పడేసేందుకు ఒక క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. వేంటనే పోలీసులు వచ్చి ఆమె యొక్క బంధువులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 కోట్ల రూపాయల విలువైన వారసత్వ ఆస్తి కోసం కుసుమ్ కుమారిని ఆమె బంధువులు జూలై 11న హత్య చేశారు.
Follow Us
వైరల్ వీడియోలు
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

