మృతదేహాన్ని పడేసేందుకు క్యాబ్ బుక్ చేశారు.. తర్వాత ఏం జరిగిందంటే ??
ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య చేశారు. తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి ఎక్కడైనా పడేసేందుకు ఒక క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు.
ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య చేశారు. తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి ఎక్కడైనా పడేసేందుకు ఒక క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. వేంటనే పోలీసులు వచ్చి ఆమె యొక్క బంధువులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 కోట్ల రూపాయల విలువైన వారసత్వ ఆస్తి కోసం కుసుమ్ కుమారిని ఆమె బంధువులు జూలై 11న హత్య చేశారు.
వైరల్ వీడియోలు
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

