రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??
మధ్యప్రదేశ్లో ఓ రైతుకు అదృష్టం కలిసివచ్చింది. ఒక్క రోజులో అతని ఫేట్ మారిపోయింది. లక్షలకు అధిపతి అయిపోయాడు. పన్నాలో సదరు రైతు ఓ చిన్న గనిని లీజుకు తీసుకున్నాడు.
మధ్యప్రదేశ్లో ఓ రైతుకు అదృష్టం కలిసివచ్చింది. ఒక్క రోజులో అతని ఫేట్ మారిపోయింది. లక్షలకు అధిపతి అయిపోయాడు. పన్నాలో సదరు రైతు ఓ చిన్న గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ అతడికి 11.88 క్యారెట్ల నాణ్యమైన వజ్రం దొరికింది. జిల్లాలోని పట్టి ప్రాంతంలోని ఒక గనిలో కూలీగా పనిచేస్తున్న ప్రతాప్ సింగ్ యాదవ్.. ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు వజ్రాల అధికారి రవి పటేల్ మీడియాకు తెలిపారు. నాణ్యమైన ఈ వజ్రాన్ని త్వరలో జరగనున్న వేలంలో అమ్మకానికి ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధరను నిర్ణయిస్తామని వెల్లడించారు. నేను తక్కువ వ్యవసాయ భూమి ఉన్న పేదవాడిని, బయట కూలి పని కూడా చేస్తున్నాను. గత మూడు నెలలుగా ఈ గనిలో కష్టపడి ఈ వజ్రాన్ని కనుగొనగలిగాను. డైమండ్ వర్క్ప్లేస్లో వేలం ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభిస్తానని తెలిపాడు ప్రతాప్ సింగ్ యాదవ్. పిల్లల చదువుల కోసం మరికొంత వినియోగిస్తానని అన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: ఆన్లైన్లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ.. ప్రీగా..!!
థియేటర్ను ఊపేస్తున్న నాటీ డైలాగ్.. ఇది కదా మహేష్ నుంచి కోరుకునేది !!
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..

