Andhra Pradesh: కలిదిండి మండలంలో వింత సంఘటన.. భూమిలొంచి ఉద్భవించిన శివలింగం.. క్యూ కట్టిన జనాలు.. వీడియో
కృష్ణాజిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది... గత 30 ఏళ్ల క్రితం గ్రామంలో శివాలయం నిర్మాణం చేయాలని,..దానికి సంబంధించి కొంత భూమిని కేటాయించటం జరిగింది...
కృష్ణాజిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది… గత 30 ఏళ్ల క్రితం గ్రామంలో శివాలయం నిర్మాణం చేయాలని,..దానికి సంబంధించి కొంత భూమిని కేటాయించటం జరిగింది… ఆ స్థలంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం జరగలేదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ భూమి ఖాళీగా ఉందని, అక్కడ సచివాలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులు, అధికారులు తీర్మానం చేశారు.. త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆయా సిబ్బందిని పురమాయించారు..ఈ క్రమంలోనే…ఆ స్థలం దగ్గరికి వెళ్లి… కొలతలు వేసి ప్లానింగ్…మార్కింగ్ ఇచ్చారు. ఇంతలో అక్కడ అద్భుతం వెలుగు చూసింది… మూలలంక గ్రామానికి చెందిన ఓ మహిళ.. కొక్కిలిగడ్డ లక్ష్మి సంఘటనా స్థలం దగ్గరికి వచ్చింది… నాకు కలలో భగవంతుడు కనిపించి ఆ భూమి లోపల శివలింగం ఉందని చెప్పింది…
మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss 5 Telugu: వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. రవికి ఇచ్చిపడేసాడుగా..
Ek Number News Live Video: సల్లటి బీర్ల కంపెనీలకు సెగ.. | తాచుపామును మించి కోతిపగ..!(వీడియో)
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

