Andhra Pradesh: కలిదిండి మండలంలో వింత సంఘటన.. భూమిలొంచి ఉద్భవించిన శివలింగం.. క్యూ కట్టిన జనాలు.. వీడియో
కృష్ణాజిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది... గత 30 ఏళ్ల క్రితం గ్రామంలో శివాలయం నిర్మాణం చేయాలని,..దానికి సంబంధించి కొంత భూమిని కేటాయించటం జరిగింది...
కృష్ణాజిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది… గత 30 ఏళ్ల క్రితం గ్రామంలో శివాలయం నిర్మాణం చేయాలని,..దానికి సంబంధించి కొంత భూమిని కేటాయించటం జరిగింది… ఆ స్థలంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం జరగలేదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ భూమి ఖాళీగా ఉందని, అక్కడ సచివాలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులు, అధికారులు తీర్మానం చేశారు.. త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆయా సిబ్బందిని పురమాయించారు..ఈ క్రమంలోనే…ఆ స్థలం దగ్గరికి వెళ్లి… కొలతలు వేసి ప్లానింగ్…మార్కింగ్ ఇచ్చారు. ఇంతలో అక్కడ అద్భుతం వెలుగు చూసింది… మూలలంక గ్రామానికి చెందిన ఓ మహిళ.. కొక్కిలిగడ్డ లక్ష్మి సంఘటనా స్థలం దగ్గరికి వచ్చింది… నాకు కలలో భగవంతుడు కనిపించి ఆ భూమి లోపల శివలింగం ఉందని చెప్పింది…
మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss 5 Telugu: వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. రవికి ఇచ్చిపడేసాడుగా..
Ek Number News Live Video: సల్లటి బీర్ల కంపెనీలకు సెగ.. | తాచుపామును మించి కోతిపగ..!(వీడియో)
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

