Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కలిదిండి మండలంలో వింత సంఘటన.. భూమిలొంచి ఉద్భవించిన శివలింగం.. క్యూ కట్టిన జనాలు.. వీడియో

Andhra Pradesh: కలిదిండి మండలంలో వింత సంఘటన.. భూమిలొంచి ఉద్భవించిన శివలింగం.. క్యూ కట్టిన జనాలు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 26, 2021 | 8:16 AM

కృష్ణాజిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది... గత 30 ఏళ్ల క్రితం గ్రామంలో శివాలయం నిర్మాణం చేయాలని,..దానికి సంబంధించి కొంత భూమిని కేటాయించటం జరిగింది...

కృష్ణాజిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది… గత 30 ఏళ్ల క్రితం గ్రామంలో శివాలయం నిర్మాణం చేయాలని,..దానికి సంబంధించి కొంత భూమిని కేటాయించటం జరిగింది… ఆ స్థలంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం జరగలేదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ భూమి ఖాళీగా ఉందని, అక్కడ సచివాలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులు, అధికారులు తీర్మానం చేశారు.. త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆయా సిబ్బందిని పురమాయించారు..ఈ క్రమంలోనే…ఆ స్థలం దగ్గరికి వెళ్లి… కొలతలు వేసి ప్లానింగ్…మార్కింగ్ ఇచ్చారు. ఇంతలో అక్కడ అద్భుతం వెలుగు చూసింది… మూలలంక గ్రామానికి చెందిన ఓ మహిళ.. కొక్కిలిగడ్డ లక్ష్మి సంఘటనా స్థలం దగ్గరికి వచ్చింది… నాకు కలలో భగవంతుడు కనిపించి ఆ భూమి లోపల శివలింగం ఉందని చెప్పింది…

 

మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss 5 Telugu: వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. రవికి ఇచ్చిపడేసాడుగా..

Ek Number News Live Video: సల్లటి బీర్ల కంపెనీలకు సెగ.. | తాచుపామును మించి కోతిపగ..!(వీడియో)