రెచ్చిపోయిన యువకులు పోలిసుల పైన దాడి..పీకల వరకు తాగి పోలీసులు మీద దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది.:Viral Video.

రెచ్చిపోయిన యువకులు పోలిసుల పైన దాడి..పీకల వరకు తాగి పోలీసులు మీద దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది.ఏపీ కి చెందిన యువకులు కర్ణాటక పోలీసులతో ఘర్షణకు దిగారు.దీంతో తొమ్మిది మంది ఆంధ్ర యువకులపై కేసు నమోదు చేసారు.

|

Updated on: Jun 01, 2021 | 10:14 PM

Follow us