ఫస్ట్ నైట్ తర్వాత రోజే విడిపోయిన దంపతులు.. భర్త చేసిన పనికి నవ వధువు షాక్ వీడియో
ఫస్ట్ నైట్ తర్వాతి రోజే నవ దంపతులు విడిపోయారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో చోటుచేసుకుంది. ఇటీవలే వధువు వరుడికి వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆరోవ రోజున దంపతులిద్దరికీ శోభనం కార్యక్రమం నిర్వహించారు. అయితే వరుడు చేసిన పనికి వధువు కోపం నషాలని కంటింది. వధువుకు తెలియకుండా కూల్ డ్రింక్ లో బీరు, పాలలో మత్తుమందు కలిపి తాగించాడు.
ఈ విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చివరకు ఇరు కుటుంబాలు పెళ్లి రద్దు చేసుకున్నాయి. మీర్జాపూర్ జిల్లాలోని కాచ్వాన్ కు చెందిన యువకుడితో వారణాసి జిల్లాలోని కస్పేటికి చెందిన యువతికి మే 15న వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన సాంప్రదాయక వివాహ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక ఆరోవ రోజున ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. తనను మోసం చేసి డ్రగ్స్ ఇచ్చారని తెలుసుకున్న వధువు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వెంటనే వధువు కుటుంబ సభ్యులు ఆమెను అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లారు.
మరిన్ని వీడియోల కోసం :
పని చేద్దామని పొలంలోకి వెళ్లిన రైతు.. ఒక్కసారిగా షాక్ వీడియో
చెట్టు కింద పడుకున్న వ్యక్తి.. మట్టి పోసి చంపేశారా..! అసలేం జరిగింది?వీడియో
కస్టమర్ను చితకబాదిన జెప్టో డెలివరీ బోయ్.. ఎందుకో తెలిస్తే వీడియో

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
