Python: 18 అడగుల భారీ కొండచిలువ చూసి జనం పరుగులు
భారీ కొండచిలువను అటవీశాఖాధికారులతో కలిసి స్నేక్ క్యాచర్ మూర్తి పట్టుకున్నారు. భారీ కొండ చిలువను చూసేందుకు జనం ఎగబడ్డారు. అనంతరం ఆ భారీ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు స్నేక్ క్యాచర్ మూర్తి. భారీ కొండచిలువను పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు...
వామ్మో ఎంత పెద్ద కొండచిలువో…. చూస్తుంటే గుండెజారి అర చేతిలోకి వచ్చినంత పనైంది. దాదాపు 18 అడుగుల భారీ కొండచిలువను చూసి జనం పరుగో పరుగు….. అంత భారీ కొండచిలును చూస్తుంటే గొర్రెలు, మేకలనే కాదు…. ఏకంగా మనుషుల్ని మింగేసే అంతగా ఉంది. బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామంలో జనావాసాల్లోకు 18 అడుగుల భారీ కొండచిలువ వచ్చింది. భారీ కొండచిలువను చూసి గ్రామస్తులు కాళ్లకు పని చెప్పారు. ఎస్సీ కాలనీలోనే కొండచిలువ తిష్ట వేసి… అక్కడి నుంచి కదలకపోవడంతో… చేసేదేంలేక అటవీ శాఖ అధికారులకు, స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. భారీ కొండచిలువను అటవీశాఖాధికారులతో కలిసి స్నేక్ క్యాచర్ మూర్తి పట్టుకున్నారు. భారీ కొండ చిలువను చూసేందుకు జనం ఎగబడ్డారు. అనంతరం ఆ భారీ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు స్నేక్ క్యాచర్ మూర్తి. భారీ కొండచిలువను పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
రూ. లక్ష క్యాష్ బ్యాగ్ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

