Python: 18 అడగుల భారీ కొండచిలువ చూసి జనం పరుగులు
భారీ కొండచిలువను అటవీశాఖాధికారులతో కలిసి స్నేక్ క్యాచర్ మూర్తి పట్టుకున్నారు. భారీ కొండ చిలువను చూసేందుకు జనం ఎగబడ్డారు. అనంతరం ఆ భారీ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు స్నేక్ క్యాచర్ మూర్తి. భారీ కొండచిలువను పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు...
వామ్మో ఎంత పెద్ద కొండచిలువో…. చూస్తుంటే గుండెజారి అర చేతిలోకి వచ్చినంత పనైంది. దాదాపు 18 అడుగుల భారీ కొండచిలువను చూసి జనం పరుగో పరుగు….. అంత భారీ కొండచిలును చూస్తుంటే గొర్రెలు, మేకలనే కాదు…. ఏకంగా మనుషుల్ని మింగేసే అంతగా ఉంది. బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామంలో జనావాసాల్లోకు 18 అడుగుల భారీ కొండచిలువ వచ్చింది. భారీ కొండచిలువను చూసి గ్రామస్తులు కాళ్లకు పని చెప్పారు. ఎస్సీ కాలనీలోనే కొండచిలువ తిష్ట వేసి… అక్కడి నుంచి కదలకపోవడంతో… చేసేదేంలేక అటవీ శాఖ అధికారులకు, స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. భారీ కొండచిలువను అటవీశాఖాధికారులతో కలిసి స్నేక్ క్యాచర్ మూర్తి పట్టుకున్నారు. భారీ కొండ చిలువను చూసేందుకు జనం ఎగబడ్డారు. అనంతరం ఆ భారీ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు స్నేక్ క్యాచర్ మూర్తి. భారీ కొండచిలువను పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

