Mahanandi: మహానందిలో గుప్త నిధులున్నాయా ?? వాళ్లెందుకు ఆ పని చేశారు ??
కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాడుబడిన ఈపురాత శివాలయంలో గుప్తనిధులు ఉన్నాయనే చాలా కాలంగా ప్రచారంలో ఉందనీ, గతంలో కూడా ఈ ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టవంతుడిగా భావిస్తున్నా !! శిల్పి అరుణ్ యోగిరాజ్
“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం
అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్ క్యూబ్స్తో శ్రీరాముని రూపం
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

