Mahanandi: మహానందిలో గుప్త నిధులున్నాయా ?? వాళ్లెందుకు ఆ పని చేశారు ??
కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాడుబడిన ఈపురాత శివాలయంలో గుప్తనిధులు ఉన్నాయనే చాలా కాలంగా ప్రచారంలో ఉందనీ, గతంలో కూడా ఈ ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టవంతుడిగా భావిస్తున్నా !! శిల్పి అరుణ్ యోగిరాజ్
“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం
అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్ క్యూబ్స్తో శ్రీరాముని రూపం
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

