Mahanandi: మహానందిలో గుప్త నిధులున్నాయా ?? వాళ్లెందుకు ఆ పని చేశారు ??
కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాడుబడిన ఈపురాత శివాలయంలో గుప్తనిధులు ఉన్నాయనే చాలా కాలంగా ప్రచారంలో ఉందనీ, గతంలో కూడా ఈ ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టవంతుడిగా భావిస్తున్నా !! శిల్పి అరుణ్ యోగిరాజ్
“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం
అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్ క్యూబ్స్తో శ్రీరాముని రూపం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

