6వేల కేజీల ఐరన్ బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు !! ఎక్కడంటే ??

|

Jul 15, 2023 | 9:59 AM

నిత్యం బిజీగా ఉండే ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో స్థానికుల కళ్ళుగప్పి సైలెంట్‌గా 90 అడుగుల పొడవైన, 6 వేల కేజీల ఇనుప వంతెన ను దొంగలు మాయం చేసారు. భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించేందుకు గత ఏడాది జూన్‌లో మలాడ్‌ ప్రాంతంలోని ఓ కాలువపై ఈ తాత్కాలిక ఇనుప వంతెనను అదానీ సంస్థ ఏర్పాటు చేసింది

నిత్యం బిజీగా ఉండే ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో స్థానికుల కళ్ళుగప్పి సైలెంట్‌గా 90 అడుగుల పొడవైన, 6 వేల కేజీల ఇనుప వంతెన ను దొంగలు మాయం చేసారు. భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించేందుకు గత ఏడాది జూన్‌లో మలాడ్‌ ప్రాంతంలోని ఓ కాలువపై ఈ తాత్కాలిక ఇనుప వంతెనను అదానీ సంస్థ ఏర్పాటు చేసింది. అయితే తర్వాత ఏప్రిల్‌లో ఆ కాలువపై మరో వంతెన నిర్మించారు. దాంతో ఆ ఇనుప వంతెనను వినియోగించడం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vial Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు

Chatrapathi OTT: సూరీడూ..కనీసం OTTలోనైనా కనిపించురా

Rashmika Mandanna: కర్మ అంటే ఇదే.. తాడి తన్నేవాడికి.. తల తన్నేటోడు ఉంటాడు..

Rangasthalam In Japan: అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అరాచకం.. జపాన్‌ గడ్డపై చెర్రీ చెదరని ముద్ర

ఇండియన్‌ బాక్సాఫీస్ షేక్‌.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న MI7

 

Follow us on