గంగానదిలో అద్భుతం.. నీటిలో తేలుతున్న శిల
బిహార్ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్ఘాట్ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు.
బిహార్ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్ఘాట్ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు. అది రామసేతు రాయిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయి దొరికిన రాజ్ఘాట్ పేరును రామ్ఘాట్గా మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అది రామసేతులోని రాయేనని, ఈ రాయిపై పరిశోధన జరపాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

