గంగానదిలో అద్భుతం.. నీటిలో తేలుతున్న శిల
బిహార్ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్ఘాట్ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు.
బిహార్ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్ఘాట్ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు. అది రామసేతు రాయిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయి దొరికిన రాజ్ఘాట్ పేరును రామ్ఘాట్గా మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అది రామసేతులోని రాయేనని, ఈ రాయిపై పరిశోధన జరపాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

