గంగానదిలో అద్భుతం.. నీటిలో తేలుతున్న శిల
బిహార్ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్ఘాట్ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు.
బిహార్ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్ఘాట్ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు. అది రామసేతు రాయిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయి దొరికిన రాజ్ఘాట్ పేరును రామ్ఘాట్గా మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అది రామసేతులోని రాయేనని, ఈ రాయిపై పరిశోధన జరపాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

