బ్రిటిష్ ప్రభుత్వానికి ఇప్పటికీ అద్దెకడుతున్న ఇండియా.. ఎందుకోతెలుసా ??
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియా ఇప్పటికీ ఓ రైల్వే ట్రాక్కి అద్దె కడుతుందనే విషయం మీకు తెలుసా.. అవును.. 1952లో అధికారుల మతిమరుపు ఇప్పటికీ బ్రిటిషర్లకు మనతో కప్పం కట్టిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియా ఇప్పటికీ ఓ రైల్వే ట్రాక్కి అద్దె కడుతుందనే విషయం మీకు తెలుసా.. అవును.. 1952లో అధికారుల మతిమరుపు ఇప్పటికీ బ్రిటిషర్లకు మనతో కప్పం కట్టిస్తోంది. ఆ రైల్వే ట్రాక్ ఉపయోగించుకుంటున్నందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశం కోటి రూపాయలు అద్దె చెల్లిస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్య ఉన్న రైల్వే లైన్ను అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్మించారు. వారు దేశం విడిచి వెళ్లినా ఆ రైల్వే లైన్ ఇంకా వారి ఆధీనంలోనే ఉంది. 1952లో రైల్వేల జాతీయీకరణ చేసే సమయంలో అధికారులు ఈ లైన్ను మరిచిపోయారు . ఫలితంగా ఆనాటి నుంచీ బ్రిటిషర్లకు కోటి రూపాయలు చెల్లిస్తోంది భారతీయ రైల్వే.
Published on: Mar 20, 2023 09:29 PM
Follow Us
వైరల్ వీడియోలు
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

