బ్రిటిష్ ప్రభుత్వానికి ఇప్పటికీ అద్దెకడుతున్న ఇండియా.. ఎందుకోతెలుసా ??
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియా ఇప్పటికీ ఓ రైల్వే ట్రాక్కి అద్దె కడుతుందనే విషయం మీకు తెలుసా.. అవును.. 1952లో అధికారుల మతిమరుపు ఇప్పటికీ బ్రిటిషర్లకు మనతో కప్పం కట్టిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియా ఇప్పటికీ ఓ రైల్వే ట్రాక్కి అద్దె కడుతుందనే విషయం మీకు తెలుసా.. అవును.. 1952లో అధికారుల మతిమరుపు ఇప్పటికీ బ్రిటిషర్లకు మనతో కప్పం కట్టిస్తోంది. ఆ రైల్వే ట్రాక్ ఉపయోగించుకుంటున్నందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశం కోటి రూపాయలు అద్దె చెల్లిస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్య ఉన్న రైల్వే లైన్ను అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్మించారు. వారు దేశం విడిచి వెళ్లినా ఆ రైల్వే లైన్ ఇంకా వారి ఆధీనంలోనే ఉంది. 1952లో రైల్వేల జాతీయీకరణ చేసే సమయంలో అధికారులు ఈ లైన్ను మరిచిపోయారు . ఫలితంగా ఆనాటి నుంచీ బ్రిటిషర్లకు కోటి రూపాయలు చెల్లిస్తోంది భారతీయ రైల్వే.
Published on: Mar 20, 2023 09:29 PM
వైరల్ వీడియోలు
నోట్లో పేలిన సెల్ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
అద్దాల ట్రైన్లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు

