బ్రిటిష్ ప్రభుత్వానికి ఇప్పటికీ అద్దెకడుతున్న ఇండియా.. ఎందుకోతెలుసా ??
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియా ఇప్పటికీ ఓ రైల్వే ట్రాక్కి అద్దె కడుతుందనే విషయం మీకు తెలుసా.. అవును.. 1952లో అధికారుల మతిమరుపు ఇప్పటికీ బ్రిటిషర్లకు మనతో కప్పం కట్టిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియా ఇప్పటికీ ఓ రైల్వే ట్రాక్కి అద్దె కడుతుందనే విషయం మీకు తెలుసా.. అవును.. 1952లో అధికారుల మతిమరుపు ఇప్పటికీ బ్రిటిషర్లకు మనతో కప్పం కట్టిస్తోంది. ఆ రైల్వే ట్రాక్ ఉపయోగించుకుంటున్నందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశం కోటి రూపాయలు అద్దె చెల్లిస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్య ఉన్న రైల్వే లైన్ను అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్మించారు. వారు దేశం విడిచి వెళ్లినా ఆ రైల్వే లైన్ ఇంకా వారి ఆధీనంలోనే ఉంది. 1952లో రైల్వేల జాతీయీకరణ చేసే సమయంలో అధికారులు ఈ లైన్ను మరిచిపోయారు . ఫలితంగా ఆనాటి నుంచీ బ్రిటిషర్లకు కోటి రూపాయలు చెల్లిస్తోంది భారతీయ రైల్వే.
Published on: Mar 20, 2023 09:29 PM
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

