పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
ఏ మనిషికైనా భయం.. భక్తి ఉండాలి.. కాని అవి కూడా లిమిట్స్లో ఉండాలి. అతి ఏదైనా ప్రమాదమే. తాజాగా ఓ వ్యక్తి పూజ ధ్యాసలో పడి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు.
ఏ మనిషికైనా భయం.. భక్తి ఉండాలి.. కాని అవి కూడా లిమిట్స్లో ఉండాలి. అతి ఏదైనా ప్రమాదమే. తాజాగా ఓ వ్యక్తి పూజ ధ్యాసలో పడి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. భక్తిపారవశ్యంలో మునిగిపోయి.. తీర్థంతో పాటు ఏకంగా బాలకృష్ణుడి విగ్రహాన్నే మింగేశాడు. దీంతో గొంతులో ఆ విగ్రహం ఇరుక్కుపోయింది. డాక్టర్లు అతి కష్టం మీద ఆ విగ్రహాన్ని బయటకు తీశారు. కర్ణాటకలో ఈ ఘటన వెలుగుచూసింది. బెళగావికి చెందిన ఓ 45ఏళ్ల వ్యక్తికి కృష్ణుడు అంటే విపరీమతమైన భక్తి. ప్రతి పనికి ముందు కృష్ణుడి నామాన్ని జపిస్తూనే ఉంటాడు. రోజూ ఉదయం, సాయంత్రం బాలకృష్ణుడ్ని విగ్రహాన్ని పూజించేవాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుల్డోజర్పై మంటపానికి వరుడు.. డ్రైవర్కు భారీ జరిమానా
Samsung: సామ్సంగ్కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??
వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!
సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం
ఈ కారుకి పెట్రోలు, డీజిల్ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము

