పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
ఏ మనిషికైనా భయం.. భక్తి ఉండాలి.. కాని అవి కూడా లిమిట్స్లో ఉండాలి. అతి ఏదైనా ప్రమాదమే. తాజాగా ఓ వ్యక్తి పూజ ధ్యాసలో పడి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు.
ఏ మనిషికైనా భయం.. భక్తి ఉండాలి.. కాని అవి కూడా లిమిట్స్లో ఉండాలి. అతి ఏదైనా ప్రమాదమే. తాజాగా ఓ వ్యక్తి పూజ ధ్యాసలో పడి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. భక్తిపారవశ్యంలో మునిగిపోయి.. తీర్థంతో పాటు ఏకంగా బాలకృష్ణుడి విగ్రహాన్నే మింగేశాడు. దీంతో గొంతులో ఆ విగ్రహం ఇరుక్కుపోయింది. డాక్టర్లు అతి కష్టం మీద ఆ విగ్రహాన్ని బయటకు తీశారు. కర్ణాటకలో ఈ ఘటన వెలుగుచూసింది. బెళగావికి చెందిన ఓ 45ఏళ్ల వ్యక్తికి కృష్ణుడు అంటే విపరీమతమైన భక్తి. ప్రతి పనికి ముందు కృష్ణుడి నామాన్ని జపిస్తూనే ఉంటాడు. రోజూ ఉదయం, సాయంత్రం బాలకృష్ణుడ్ని విగ్రహాన్ని పూజించేవాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుల్డోజర్పై మంటపానికి వరుడు.. డ్రైవర్కు భారీ జరిమానా
Samsung: సామ్సంగ్కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??
వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!
సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం
ఈ కారుకి పెట్రోలు, డీజిల్ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

