రెండేళ్ల కుమారుడిని బాల్కనీ నుంచి కిందకు తోసేసి ??

Updated on: Dec 23, 2022 | 9:32 PM

భార్యతో గొడవ నేపథ్యంలో తన రెండేళ్ల కుమారుడిని మూడంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడో భర్త. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

భార్యతో గొడవ నేపథ్యంలో తన రెండేళ్ల కుమారుడిని మూడంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడో భర్త. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాన్‌ సింగ్‌, పూజా భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఇద్దరూ గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం పూజ కల్కాజీప్రాంతంలోని తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పూజను కలిసేందుకు మాన్‌ సింగ్‌ అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య మేకప్‌.. భర్త ఎలా సహకరించాడంటే !! నెట్టింట వీడియో వైరల్

అయోధ్య రామ మందిరం వద్ద లేడీ కానిస్టేబుల్స్ డ్యాన్సులు !! చివరికి ??

ఏకంగా శ్రీమ‌హా విష్ణువును పెళ్లాడిన యువ‌తి !! వైరల్ అవుతున్న వీడియో

వింత ఆచారం.. ఆ ఊరి అల్లుళ్లకు కట్నంగా ఎలుకలు !!

మాయం కానున్న వేపచెట్టు.. గుబులు పుట్టిస్తున్న వింత తెగుళ్లు !!

 

Published on: Dec 23, 2022 09:32 PM
Loading...
Unable to load recommendations.
Follow Us