బంగారం దొంగిలించి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసి.. చివరికి ??
చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లోకల్ ట్రైన్లో వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించాడు ఓ స్నాచర్. ఆ తర్వాత వచ్చిన పని కానిచ్చి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఆపై స్టేషన్ నుంచి పరుగులు తీశాడు. దీని వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లోకల్ ట్రైన్లో వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించాడు ఓ స్నాచర్. ఆ తర్వాత వచ్చిన పని కానిచ్చి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఆపై స్టేషన్ నుంచి పరుగులు తీశాడు. దీని వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెంది వలర్మతి స్థానిక ఆసుపత్రిలో అసిస్టెంట్ గా వృత్తి నిర్వర్తిస్తోంది. పని పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి తిరిగి వెళ్లేందుకు చెన్నై స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ముందుకు కదులుతున్న సమయంలో.. ఆ మహిళ వెనుక నిల్చున్న ఓ యువకుడు ఆమె మెడలో నుంచి గొలుసు లాక్కుని కదిలే ట్రైన్ నుంచి అమాంతం దూకేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: బీరు బాటిల్స్ తో ఫైట్ | బయటపడ్డ టెర్రర్ లింక్స్
Nikhil: సినిమా చేయాలంటే.. ఆ కండీషన్ ఒప్పుకో.. నిఖిల్ నయా రూల్ !!
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

