బంగారం దొంగిలించి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసి.. చివరికి ??
చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లోకల్ ట్రైన్లో వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించాడు ఓ స్నాచర్. ఆ తర్వాత వచ్చిన పని కానిచ్చి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఆపై స్టేషన్ నుంచి పరుగులు తీశాడు. దీని వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లోకల్ ట్రైన్లో వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించాడు ఓ స్నాచర్. ఆ తర్వాత వచ్చిన పని కానిచ్చి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఆపై స్టేషన్ నుంచి పరుగులు తీశాడు. దీని వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెంది వలర్మతి స్థానిక ఆసుపత్రిలో అసిస్టెంట్ గా వృత్తి నిర్వర్తిస్తోంది. పని పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి తిరిగి వెళ్లేందుకు చెన్నై స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ముందుకు కదులుతున్న సమయంలో.. ఆ మహిళ వెనుక నిల్చున్న ఓ యువకుడు ఆమె మెడలో నుంచి గొలుసు లాక్కుని కదిలే ట్రైన్ నుంచి అమాంతం దూకేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: బీరు బాటిల్స్ తో ఫైట్ | బయటపడ్డ టెర్రర్ లింక్స్
Nikhil: సినిమా చేయాలంటే.. ఆ కండీషన్ ఒప్పుకో.. నిఖిల్ నయా రూల్ !!
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

