రెండు గ్రామాల ప్రజలను కంగారుపెడుతున్న దున్నపోతు
దున్నపోతు పేరు చెబితే ఆ రెండు గ్రామాల ప్రజలు భయంతో హడలిపోతున్నారు. అది బయటకు వస్తుందంటే ఇళ్లను వీడి అడుగు బయటపెట్టడంలేదు. అవును మరి.. ఎవరైనా కనిపిస్తే కుమ్మేస్తోంది ఆ దున్నపోతు. చావుదెబ్బలు తిని మంచాన పడుతున్నారే కానీ దానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ప్రజలు. ఎందుకు? ఆ దున్నపోతు అంత ప్రత్యేకమా అంటే అవుననే అంటున్నారు ఆ గ్రామస్తులు.. ఇంతకీ ఈ దున్నపోతు కథ ఏంటో చూద్దాం..
దున్నపోతు పేరు చెబితే ఆ రెండు గ్రామాల ప్రజలు భయంతో హడలిపోతున్నారు. అది బయటకు వస్తుందంటే ఇళ్లను వీడి అడుగు బయటపెట్టడంలేదు. అవును మరి.. ఎవరైనా కనిపిస్తే కుమ్మేస్తోంది ఆ దున్నపోతు. చావుదెబ్బలు తిని మంచాన పడుతున్నారే కానీ దానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ప్రజలు. ఎందుకు? ఆ దున్నపోతు అంత ప్రత్యేకమా అంటే అవుననే అంటున్నారు ఆ గ్రామస్తులు.. ఇంతకీ ఈ దున్నపోతు కథ ఏంటో చూద్దాం.. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశాపురం, మైలసముద్రం గ్రామస్థులకు ఆ దున్నపోతు పేరు చెబితే వణికిపోతున్నారు. అంతగా ప్రజలను హడలెత్తిస్తున్న ఆ దున్నపోతు స్పెషల్ ఏంటంటే.. అది ఆ గ్రామదేవతకోసం గ్రామస్తులంతా కలిసి వదిలిన దున్నపోతు. దానిని జాతరలో గ్రామదేవతకు బలి ఇస్తారు. అందుకే అది ఎవరిని ఎంతగా కుమ్మేసినా దానిని ఏమీ చేయరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..
బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే
ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం
గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు
ఎండలు ముదురుతున్నాయ్.. బీ అలర్ట్
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
అనంతపురంలో సిమ్లా యాపిల్స్ సాగు.. ఇదిగో ఇలా..

