కర్మ ఫలం.. పెళ్లియి హ్యాపీగాఉండాల్సినవాళ్లు ఆస్పత్రిపాలయ్యారు !!

Updated on: Dec 17, 2022 | 9:52 AM

ఇటీవల జనాలకు సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఊ అంటే సెల్ఫీ.. ఆ అంటే సెల్ఫీ.. ఈ సెల్ఫీల మోజులో పడి కొందరు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.

ఇటీవల జనాలకు సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఊ అంటే సెల్ఫీ.. ఆ అంటే సెల్ఫీ.. ఈ సెల్ఫీల మోజులో పడి కొందరు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ సెల్ఫీ కారణంగా నాలుగురోజుల్లో పెళ్లి చేసుకొని హాయిగా గడపాల్సిన వధూవరులు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన కేరళలో జరిగింది. అసలేం జరిగిందంటే.. కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్‌ గ్రామానికి చెందిన శాండ్రాకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌ 9న వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ క్రమంలో వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించి, అనంతరం దగ్గర్లోని అయిరవల్లి క్వారీని చూసేందుకు వెళ్లారు. అక్కడ వధూవరులిద్దరూ సెల్ఫీ తీసుకుందామనుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. చివరికి ఏమైందంటే ??

చీరకట్టి పెళ్లి వేదికపై డ్యాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. యువతి సందడికి నెటిజన్లు ఫిదా

కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈగలు.. భర్తలను వదిలి వెళ్తున్న భార్యలు !!

రాక్షస్‌, బుక్కడ్‌ బాబా, రేల్‌ మాఫియా.. పాట్నా వీధుల్లో వింత బోర్డులు !!

యువ‌తకు సర్కార్ న్యూఇయర్ కానుక.. ఉచితంగా కండోమ్స్‌..

Published on: Dec 17, 2022 09:52 AM
Loading...
Unable to load recommendations.
Follow Us