ప్రాణం తీసిన పందెం !! అతిగా తినడం వల్లనే అంటున్న వైద్యులు !!
సరదాగా స్నేహితులతో కాసిన పందెం కారణంగా ఓ వ్యక్తి నిండు ప్రాణం పోయింది. బీహార్లోని గోపాల్గంజ్లో కొందరు స్నేహితులు జూలై 13న సరదాగా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. వాంరంతా ఎప్పుడూ కలిసే హోటల్ వద్ద కలిసారు. వారంతా మోమోలు ఆర్డర్ చేసారు. మిత్రులంతా పోటీపడి మోమోలు తిన్నారు.
సరదాగా స్నేహితులతో కాసిన పందెం కారణంగా ఓ వ్యక్తి నిండు ప్రాణం పోయింది. బీహార్లోని గోపాల్గంజ్లో కొందరు స్నేహితులు జూలై 13న సరదాగా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. వాంరంతా ఎప్పుడూ కలిసే హోటల్ వద్ద కలిసారు. వారంతా మోమోలు ఆర్డర్ చేసారు. మిత్రులంతా పోటీపడి మోమోలు తిన్నారు. ఈ క్రమంలో పాశ్వాన్ అనే యువకుడు ఏకంగా150 మోమోలు తిన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలుడి కడుపులో అయస్కాంతాలు.. ఏకంగా ??
కోటి రూపాయల ఎద్దు .. వరదల్లో చిక్కి విలవిల్లాడింది
జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ .. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ
లక్షల జీతం వదులుకొని.. వ్యవసాయ సాగుబడిలో సాఫ్ట్వేర్
Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | దద్దరిల్లిన పార్లమెంట్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

