హార్ట్ అటాక్ తో ఆరేళ్ల చిన్నారి ఢిల్లీ ఆసుపత్రిలో మృతి
గుండెపోటు.. ఒకప్పుడు వయసు పైబడిన వారికి, అరుదుగా మధ్య వయస్కులకు మాత్రమే వచ్చేది . గుండె పోటు కారణంగా చనిపోయే వారి సంఖ్య కూడా పెద్ద వయస్కులదే ఎక్కువగా ఉండేది. అయితే, మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లతో ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. ఒక్కసారిగా కుప్పకూలి ఆసుపత్రిలో చేరుతున్న వారు కొందరైతే, కొంతమంది మాత్రం స్పాట్ లోనే కన్నుమూస్తున్నారు.
గుండెపోటు.. ఒకప్పుడు వయసు పైబడిన వారికి, అరుదుగా మధ్య వయస్కులకు మాత్రమే వచ్చేది . గుండె పోటు కారణంగా చనిపోయే వారి సంఖ్య కూడా పెద్ద వయస్కులదే ఎక్కువగా ఉండేది. అయితే, మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లతో ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. ఒక్కసారిగా కుప్పకూలి ఆసుపత్రిలో చేరుతున్న వారు కొందరైతే, కొంతమంది మాత్రం స్పాట్ లోనే కన్నుమూస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ ఆరేళ్ల బాలుడు గుండెపోటుతో చనిపోయాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సతో కోలుకున్నట్లే అనిపించాడా బాలుడు.. తర్వాత మరోమారు జబ్బు బారిన పడ్డాడు. ఈసారి ఆసుపత్రిలో చేరి ఇంటికి తిరిగిరాలేదు. ఆ బాలుడి మరణానికి కారణం గుండెపోటేనని వైద్యులు నిర్ధారించారు. రక్త పరీక్షలో బాబు మయోకార్డిటిస్ వైరస్ బారిన పడినట్లు తేలిందన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన బిజినెస్ మ్యాన్ రాహుల్ జైన్ కు ఒక్కడే కొడుకు.. ఆరేళ్ల విహాన్ జైన్ ఇండోర్ లోని ఓ కార్పొరేట్ స్కూలులో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇటీవల విహాన్ అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించడంతో కోలుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహారంగా రొట్టెముక్క.. కొద్దిగా అన్నం.. హమాస్ చెరలో జీవితం దుర్భరం
కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు !! వణుకుతున్న కూలీలు !!
Daily Horoscope: ఆ రాశివారు ఈ రోజు చేసే ప్రతీ పనిలోనూ ఘన విజయం సాధిస్తారు
TOP 9 ET News: యుద్ధానికి దిగుతున్న బావ బామ్మర్దులు | ప్రభాస్ డబుల్ బొనాంజా
Amar: ఫ్రెండ్ లేద్.. ఏం లేద్.. యానిమల్గా మారిన అమర్
అలర్ట్..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా ..
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్..
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

