మహిళను అమాంతం మింగేసిన కొండచిలువ !! పొట్ట చీల్చి..
ఓ మహిళను భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ మహిళను భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రతుకుతెరువు కోసం అడవిలో రబ్బరు ఏరేందుకు వెళ్లింది ‘జరా’ అనే ఓ 54 ఏళ్ల మహిళ. అయితే ఆమె మళ్లీ తిరిగి రాలేదు. అడవికి వెళ్లి రెండురోజులైనా ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త అడవిలోకి వెళ్లి వెతికాడు. అడవిలో అతనికి ఓచోట జరా చెప్పులు, జాకెట్, హెడ్స్కార్ఫ్, కత్తి కనిపించాయి. వెంటనే అతను అధికారులకు సమాచారమిచ్చాడు. జరా భర్త సమాచారంతో సిబ్బందిని వెంటపెట్టుకుని అడవికి చేరుకున్న అధికారులు ఆ ప్రాంతానికి కొంత దూరంలో భారీ కొండచిలువను గమనించారు. దాని కడుపు బాగా ఉబ్బెత్తుగా కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అదృశ్యమైన జరాను అది మింగేసి ఉంటుందని భావించి దానిని బంధించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిషి కుటుంబానికి గోల్డెన్ డేస్.. భార్య అక్షతా మూర్తికి బంపరాఫర్ !!
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

