Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??
సభ్య సమాజం నియమాలకు భిన్నంగా ఉంటాయి గిరిజనుల ఆచారాలు. మధ్యప్రదేశ్లో అలీరాజ్పూర్ గిరిజన తెగకు చెందిన సమర్థ్ మౌర్య అనే వ్యక్తి ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా సహజీవనం చేశాడు.
సభ్య సమాజం నియమాలకు భిన్నంగా ఉంటాయి గిరిజనుల ఆచారాలు. మధ్యప్రదేశ్లో అలీరాజ్పూర్ గిరిజన తెగకు చెందిన సమర్థ్ మౌర్య అనే వ్యక్తి ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ వేడుకకు గ్రామస్తులందరూ తరలిరాగా వైభవంగా పెళ్ళి చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడిందని ఆ తర్వాత మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేశానని అన్నాడు. ఏప్రిల్ 30న ఒకే మండపంలో నాన్బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

