Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??
సభ్య సమాజం నియమాలకు భిన్నంగా ఉంటాయి గిరిజనుల ఆచారాలు. మధ్యప్రదేశ్లో అలీరాజ్పూర్ గిరిజన తెగకు చెందిన సమర్థ్ మౌర్య అనే వ్యక్తి ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా సహజీవనం చేశాడు.
సభ్య సమాజం నియమాలకు భిన్నంగా ఉంటాయి గిరిజనుల ఆచారాలు. మధ్యప్రదేశ్లో అలీరాజ్పూర్ గిరిజన తెగకు చెందిన సమర్థ్ మౌర్య అనే వ్యక్తి ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ వేడుకకు గ్రామస్తులందరూ తరలిరాగా వైభవంగా పెళ్ళి చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడిందని ఆ తర్వాత మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేశానని అన్నాడు. ఏప్రిల్ 30న ఒకే మండపంలో నాన్బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

