Rare Fish: సూర్యాపేట జిల్లాలో అరుదైన ఎర్ర చందనం మరియు బంగారు తీగ చేపలు వీడియో…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మత్స్యకారుల పంటపండిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండే రామన్నపేట చెరువులో మత్స్యకారుల వలకు బంగారు తీగ జాతికి చెందిన మూడు చేపలు చిక్కాయి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మత్స్యకారుల పంటపండిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండే రామన్నపేట చెరువులో మత్స్యకారుల వలకు బంగారు తీగ జాతికి చెందిన మూడు చేపలు చిక్కాయి. లేత ఎరుపు వర్ణంలో మెరిసిపోతూ ఉన్న ఆ చేపలను కొనేందుకు జనం పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. వలలో ఇలాంటి చేపలు పడడం చాలా అరుదని… అందులోనూ బంగారు తీగ జాతికి మంచి డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. బంగారు తీగ జాతితోపాటు మొత్తం 20 క్వింటాళ్ల చేపలు వలకు చిక్కాయి. ఈ విషయం తెలుసుకున్న సమీప ప్రజలు చేపలను కొనేందుకు చెరువు దగ్గరకు గుంపులు గుంపులుగా తరలివెళ్లారు. ఇదిలావుంటే సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో జాలర్లు చేపల వేటకు వెళ్లగా..
మరిన్ని ఇక్కడ చూడండి: Covid Sensor: వాసన ద్వారా కోవిడ్ సోకిన వారిని గుర్తించే సరికొత్త కోవిడ్ సెన్సార్.. ( వీడియో )
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
