Tirupati: డొనేట్ చేసిన ఫుడ్ తిన్న బాయ్స్ హాస్టల్ పిల్లలు.. కాసేపటి తర్వాత
రేణిగుంట బీసీ బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం కలకలం రేపింది. డొనేట్ చేసిన ఫుడ్ తిన్న పిల్లలు.. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతిలోని రేణిగుంట బీసీ బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆదివారం రాత్రి తిరుపతికి చెందిన వారు ఫుడ్ డొనేట్ చేయగా.. ఆ ఫుడ్ తిన్నవారిలో 12 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆరా తీశారు. ప్రస్తుతం హాస్టల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. బాయ్స్ హాస్టల్లో మొత్తం 42 మంది విద్యార్థులు ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

