కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఓటర్ల జాబితాని విడుదల చేసింది. ఓటర్ల లిస్ట్ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు సంబంధించి కొత్త జాబితాను రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల దగ్గరలో ఉండగా , ఏపీలో 4 కోట్లకు చేరువైంది. ప్రతి సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో ఓటర్ల చివరి జాబితాలను ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos