డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వాహనంలో మద్యం సేవించని వారుంటే వారికే అప్పగించాలని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించవద్దని, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షల సందర్భంగా పట్టుబడిన వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలోనే ఈ విషయాన్ని తేల్చి చెప్పిన హైకోర్టు, పౌరుల హక్కులను పరిరక్షించేందుకు మరోసారి దీనిని నొక్కి చెప్పింది. మద్యం సేవించిన డ్రైవర్ పట్టుబడిన సందర్భంలో, అతని వాహనంలో మద్యం సేవించని వారుంటే వారికే వాహనాన్ని అప్పగించాలని తెలంగాణ పోలీస్ శాఖకు హైకోర్టు సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు పిడుగుల వాన
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో వైరల్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

